నటి శ్వేతా బసు హాయి, బాయ్
నటి శ్వేతా బసు…
తెలుగులో కొత్త బంగారు లోకం తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్వేతా బసు..మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. 2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్లో తన బాయ్ఫ్రెండ్ రోహిత్ మిట్టల్తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.అంతకుముందుచాలా సంతోషంగా సాగిందని కొన్ని నెలలుగా ‘రోహిత్ మిట్టల్, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ని శ్వేతా పేర్కొన్నారు.