శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ఇచ్చిన తీర్పును కొనసాగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందించారు. రివ్యూ పూర్తయ్యే వరకు మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి ప్రస్తుతం మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్లు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *