ఎన్టీఆర్-కొరటాల సినిమా అంతా రెడీ ఇక ఆరంభమే

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోతున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. అయితే కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.

Read more

భరత నాట్యం, అందాల పోటీల్లోనూ సుగమ్య శంకర్

ఆమె భరత నాట్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల పోటీల్లోనూ రాణిస్తున్నారు. మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు అవార్డులు లభించాయి.

Read more

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయం

మెల్‌బోర్న్:  మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 114 పరుగుల విజయ లక్ష్యంతో

Read more

బాల కార్మికులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు

హైదరాబాద్: ఎల్‌బీ నగర్‌లో బాల కార్మికుల అక్రమ రవాణా ముఠాని రాష్ట్ర బచ్‌పన్ బచావో కమిటీ, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు బాల కార్మికులను ముఠా

Read more

నెట్లోఅశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు…..

చెన్నై : బాలికల అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్‌లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు

Read more

గూగుల్‌ పే ద్వారా నగదు బదిలీకి లక్ష రూపాయల రివార్డు

పెనుకొండ: గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ శుక్రవారం

Read more

కోడి మాంసంతో వైరస్‌ వ్యాపిస్తుందని వాట్సాప్‌లో….

  చెన్నై;  చైనాలో‘కోవిడ్‌-19’  ఈ వైరస్‌ కారణంగా 2 వేల మందికి పైగా మృతులైనారు. మన దేశంలో ఈ వైరస్‌తో ఇప్పటివరకు ఎవరు మృతిచెందలేదు, ప్రజల్లో మాత్రం వైరస్‌పై

Read more

రామ‌రాజుగా సునీల్

నేడు సునీల్  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘క‌ల‌ర్‌ ఫోటో’ సినిమాలో సునీల్‌ లుక్‌ను విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. ‘క‌ల‌ర్ ఫోటోలో రామ‌రాజుగా క‌నిపిస్తున్నాను. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. అలాగే నా

Read more

‘చికెన్, ఎగ్ మేళా’ ఉచితంగా పంపిణీ

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’ నిర్వహిస్తున్నారు. 6 వేల కిలోల చికెన్‌తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కోడి

Read more

ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే …

పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. మాల్‌ ప్రాక్టీస్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన

Read more