ఖైదీలకు స్వయం ఉపాధిలోనైపుణ్యం

విశాఖ కేంద్ర కారాగారం మరో ప్రత్యేకతను దక్కించుకోబోతోంది. వివిధ నేరాలపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక. ఏళ్లతరబడి నాలుగు గోడల మధ్య గడిపేయడంతో ఏ

Read more

ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలెట్‌ ప్రాజెక్టును ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు విజయవాడలో బుధవారం

Read more

ఉచితంగా వైద్యం ; సీఎం వైఎస్ జగన్

కర్నూలు : పేదలు, మధ్య తరగతి వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ కర్నూల్‌లో మూడవ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Read more

వెరిజోనిక్ వైరస్ సోకడంతో కోళ్లు చనిపోతున్నాయి

రాజమండ్రి: పశ్చిగోదావరి జిల్లా తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు నిషేధం కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ సోకడంతో వేలాదిగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో

Read more

వెంకటేశ్వర స్వామి ఆలయంలోని స్వామి వారి రథంను దగ్ధం చేశారు

నెల్లూరు జిల్లాలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొండబిట్రగంట బిలకూటమిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిఆలయంలోని స్వామి వారి రథంను దగ్ధం చేశారు. రాజకీయ కక్షలే కారణమని స్థానికులు

Read more

అమరావతి నా రాజధాని పేరుతో సినిమా

ఏపీలో అమరావతి రైతులు ఆందోళనలు రోజుకో ట్విస్ట్‌తో జనాలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. మూడు రాజధానుల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంటే.. విపక్షాలు మాత్రం రాజధానిగా అమరావతి  ముద్దు అంటున్నాయి..

Read more

చికెన్‌ అమ్మకాలు 50-70శాతం పడిపోయినట్లు…

కరోనా వైరస్‌  భయాందోళనలతో మాంసాహారారం విక్రయాలు తగ్గాయి.  కరోనా వైరస్‌ దెబ్బకు ఏపీలో చికెన్‌ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఈ వారం రోజుల వ్యవధిలో చికెన్‌ అమ్మకాలు

Read more

మహేంద్రసింగ్‌ ధోని సత్యసాయిబాబా ఆశ్రమానికి…

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మంగళవారం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆశ్రమానికి వచ్చారు.  సత్యసాయి ట్రస్ట్‌

Read more

AP.లో మహిళల భద్రత కోసమే దిశ చట్టం…

 రాజమండ్రి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి వచ్చినదే దిశ చట్టం మహిళల భద్రత కోసమే దిశ చట్టం పనిచేస్తుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ‘దిశ’ తొలి

Read more

బాలకృష్ణ చిన్నల్లుడి ఆస్తుల జప్తునకు నోటీసు

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది.. నోటీసులకు శ్రీభబాలకృష్ణ చిన్నల్లుడి రత్ స్పందించకపోవడంతో

Read more