ఘోరాతి ఘోర ప్రమాదం

రద్దీగా ఉన్న ప్రదేశల్లో ప్రమాదలు తరచుగా జరుగుతూ ఉంటాయి. అవి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటాయి. ఈ ఘోర ప్రామాదం జైపుర్ జెడిఎ సర్కిల్ లో జరిగింది. వేగంగా వస్తూన్నా కారు బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్ర గాయలైన అభయ చంద్ (59)ను  కారు డ్రైవ్ చేస్తూన్నా వ్యక్తే అతన్ని వెంటనే హస్పిటల్ కి తీసుకొని వెళ్ళడంటా. అతని పరిస్థితి విషమంగా ఉందని సమచారం. ఆ సర్కిల్ లో ఈ వారం అది రెండవ ఫ్రమాదం. ఇప్పటికి అక్కడ ఇద్దరు మరణించరని, అక్కడ ట్రఫిక్ సిగ్నల్ పెట్టి ఒక పోలిసు అధికారిని నియమించలని అక్కడి ప్రజలు కోరుతున్నరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *