వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాయో లేవో మరో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయమని ముఖ్యమత్రి కేసీఆర్ అధికారులను ముమ్మరం చేసారు. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని, 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.పీఏసీఎస్‌లకు నియమించిన పర్సన్‌ పదవీకాలం ముగుస్తున్నందున ఈ ఎన్నికలు జరపాలని సూచించినట్లు తెలుస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *