7వ రౌండ్ ముగిసేసరికి హుజురాబాద్ లో ఈటల పరిస్థితి
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు
7 వ రౌండ్ లెక్కింపు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3742 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు. తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా వెనుకంజలో ఉన్నాయి. రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెంచుకుంటున్న ఈటల రాజేందర్. తుది ఫలితం సాయంత్రానికి తేలనుంది. మరి సాయంత్రం వరకు ఈటల రాజేందర్ ఆధిక్యం ఇంకా పెరుగనున్నదా లేక మిగతా రౌండ్ లలో తెరాస మరియు కాంగ్రెస్ పుంజుకోనున్నాయా చూడాలి