అంకుల్ని పీకి పాకం పెట్టిన కోతులు
ఊత్తరప్రదెశ్ వ్రిందవని లోని కుంజ్ గొయల్ అనే వ్యక్తిపై కోతులు దాడి చేశాయి. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన గోయల్ బండి పార్క్ చేసి లోపలికి వేళుతుండగా.. హటాత్తున కోతుల మూక అతనిపై పగ పట్టినట్టుగానే దాడి చేయడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు, కాపాడండి అంటూ అరవటంతో ఎదురు ఇంట్లో వ్యక్తి చీపురు కట్టతో వాటిని తరిమింది. దీనితో అతను బయట పడ్డాడు.