‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 20 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. గురువారం నుంచి జూన్‌ 11 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది.

Read more