బీజేపీ రాజకీయం చేస్తోంది

ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో

Read more

లైవ్‌ అప్‌డేట్స్‌: వాజ్‌పేయి అంతిమ యాత్ర ,కాలినడకన మోదీ, షా

భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది.  బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు

Read more

ఒక్క మాట‌తో బీజేపీ ప‌రువు తీసిన సీఎం

మాట‌లు చుర‌క‌త్తులు అన్నది కేసీఆర్ నోటి వెంట వచ్చే మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఆయ‌న మాట‌ల్లో ఉండే ప‌దును అంతా ఇంతా కాదు. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో

Read more

70 వేల జాకెట్ వేసుకున్న రాహుల్.. ఆడుకున్న బీజేపీ!

సూట్ బూట్ సర్కార్.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది. అప్పుడెప్పుడో మోదీ పది లక్షల

Read more

గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటి?

బీజేపీ ‘గజదొంగ’ (మహాచోర్‌).. కాంగ్రెస్‌ ‘దొంగ’ (చోర్‌).. గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటి అని  పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్‌

Read more

‘మెర్సల్‌’ వివాదంలో కొత్త మలుపు.. తీవ్రంగా ఖండించిన విశాల్‌

‘మెర్సల్‌’ చిత్ర వివాదం కొత్త మలుపు తిరిగింది. సినిమాలోని జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా సంభాషణలపై రేగిన వివాదం ఇప్పుడు పైరసీ వైపు తిరిగింది. ఈ చిత్రంపై తీవ్ర

Read more

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రముఖుల పేర్లతో జాబితా. ఒకరిని మించి ఒకరిపై అంచనాలు. నామినేషన్లకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ. కానీ, అసలు ఈ జాబితాలో

Read more

‘రాష్ట్రపతి’గా రామ్‌నాథ్ కోవిందే ఎందుకు?: ఆయన ప్రత్యేకత ఏంటి?

నిన్న మొన్నటి వరకు ఎన్నో పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం భారత రాష్ట్రపతి ఎన్నికల్లో

Read more

ప్రజలోడిస్తే.. ఇంట్లో కూర్చుంటా: కేసీఆర్

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. తెలంగాణ విపక్షాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలో మరో అంకం మొదలైంది. తాను చేసిన సర్వేలో

Read more

బాబ్రీ విధ్వంసం కేసు; కోర్టుకు బీజేపీ బడానేతలు

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ బడానేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 12 మంది మంగళవారం లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

Read more