టర్కీలో విమానం దిగుతుండగా మంటలు చెలరేగి 3 ముక్కలైంది.

టర్కీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెగాసస్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్‌ విమానం ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో మంటలు చెలరేగి మూడు ముక్కలైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

Read more