రైతుల మహాధర్నాలో బాలకృష్ణ

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకుంది. నేడు మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు.

Read more

చంద్ర‌బాబు,భువనేశ్వరి ఆందోళ‌న‌లో పాల్గొంటున్నారు

అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో రైతుల కుటుంబాలకు చెందిన మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే, కొత్త సంవత్సరం ఆరంభం రోజున వేడుకలకు దూరంగా ఉండాలని

Read more