ఒడిశాలో రైలు ప్రమాదం

కటక్‌: ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌‌ప్రెస్‌ కటక్‌ సమీపంలోని నిర్గుండి వద్ద వెనక నుంచి గూడ్స్‌ రైలును ఢీకొని పట్టాలు తప్పింది.

Read more