నేనైతే ఆరో బ్యాట్స్మన్గా రోహిత్ శర్మనే ఎంపిక చేస్తా :సెహ్వాగ్
వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను గెలవాలంటే సీనియర్ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్మెన్తో మ్యాచ్కు సిద్ధం
Read more