దిల్లీ చక్రవర్తులకు గులాములు కావద్దు ..కోటి ఎకరాలకు నీళ్లిచ్చి ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన ప్రజలకు వివరించారు. తెలంగాణలో

Read more