ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఇండియా విజయం

ఊహించినట్లే రెండో టెస్ట్‌లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ స్కోరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

Read more