బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కొనండి – అఖిలేశ్‌ యాదవ్‌

దేశంలో బుల్లెట్‌ రైళ్ల కంటే ముందు సైనికులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అవసరమని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడికి కారణమైన ఇంటెలిజెన్స్‌ లోపాలను వివరించాల్సిన

Read more

ఐదేళ్లు నిద్రపోయారా?: మోదీపై మమత ఫైర్

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ నివేదికను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

Read more