రైతుల మహాధర్నాలో బాలకృష్ణ

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకుంది. నేడు మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు.

Read more