A.P.లో మీడియంని ఎంపిక చేసుకునే హక్కు..
అమరావతి : ఎపిలోని ప్రాథమిక విద్యలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూ.. వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి అమరావతి : ఎపిలోని ప్రాథమిక విద్యలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూ.. వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నేత సుదీష్ రాంబట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్లు వేశారు. జీవో అమలును నిలిపివేయాలని, మీడియంని ఎంపిక చేసుకునే హక్కు..తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్లను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీషు మాద్యమం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రింట్ చేస్తే.. ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక జారీచేస్తూ.. తదుపరి విచారణ జనవరి 27 కి వాయిదా వేసింది.నేత సుదీష్ రాంబట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్లు వేశారు. జీవో అమలును నిలిపివేయాలని, మీడియంని ఎంపిక చేసుకునే హక్కు..తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్లను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీషు మాద్యమం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రింట్ చేస్తే.. ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక జారీచేస్తూ.. తదుపరి విచారణ జనవరి 27 కి వాయిదా వేసింది.