ఆచార్య ఎన్.గోపికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఆచార్య ఎన్.గోపికి ప్రతిష్ఠాత్మక పురస్కారం హైదరాబాద్ తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆచార్య ఎన్.గోపి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్కతాకు చెందిన భారతీయ భాషా పరిషత్.. తెలుగు సాహిత్యంలో సూక్ష్మ కవితా ప్రక్రియ ‘నానీలు’ సంకలనానికిగాను ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన మార్చి 21న కోల్కతాలో అవార్డును అందుకుంటారు.