నమత్ర గురించి ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజాలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబు భార్య, మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ మాజీ హీరోయిన్ నమత్రా శిరోద్కర్ అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ అభిమానులు ఉండరు. 2000 సంవత్సరంలో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో నటించిన వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి తర్వాత వీరు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. ఈ జంటకు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఉన్నారు. మాజి మిస్ ఇండియా అయిన నమ్రతా శిరోద్కర్ గురించి ప్రజలకు తెలియని విషయాలే చాలానే ఉన్నాయి.