కట్టలు తెంచుకున్న అభిమానం
కిర్కెట్ వరల్డ్ కప్ లో మనదేశం జట్టు దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే… ఈ సంధర్భంగా.. ఇండియా టీం సెమీ ఫైనల్ కు చేరినందుకు గానూ.. ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మలు ఫ్యాన్స్ తో చేతులు కలిపి సందడి చేసారు, అక్కడే.. ఉన్న చారులతా పాటెల్ అనే.. 87 ఏళ్ళ ముసలమ్మ విరాట్ మరియు రోహిత్ లను దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ.. ఆశిర్వదిస్తూ.. తన అభిమానాన్ని చాటుకుంది. ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తాను వెల్లడించింది.