ఐదేళ్లు నిద్రపోయారా?: మోదీపై మమత ఫైర్

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ నివేదికను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

Read more