అయోధ్యలో కమ్మని భోజనం

రామజన్మ భూమి అయోధ్యలో కొలువైన శ్రీరాముణ్ణి సందర్శించుకునే భక్తులకు ‘రామ్ రసోయి’లో కమ్మని భోజనం లభించనుంది. ‘రామ్ రసోయి’ని మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కుణాల్ పర్యవేక్షిస్తున్నారు.

Read more