దిశ ఘటన తో ఢిల్లీలో

దిశ  ఘటన  తో  ….                మన దేశం లోమహిళలు , చిన్నారుల  పై  జరుగుతున్న  లైంగిక దాడుల నేపద్యంలో ధేశ రాజధాని డెల్లి లో అన్నీ ప్రభుత్వ , ప్రై వేటు పాఠశాల లలోని బాలులంధరితో బాలికాలతో అసభ్యకరంగా ప్రవర్తించబోమని ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్య మంత్రి అరవింధ్ కేజ్రీ వాల్ ప్రకటటించారు. తోటి విద్యార్ధుల పట్ల ,బాలికల పట్ల గౌరవ ప్రధంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించాలని ,మర్యాధ పూర్వకంగా మెలిగే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు.అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేధి లేధని తల్లిధండ్రులు తమ పిల్లలని హెచ్చరించాలని ఆయన తెలిపారు . ఇందులో భాగంగా ఢిల్లీలో దాదాపు మూడు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *