సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది

జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌టూర్‌-750 టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భాగంగా సెమీ ఫైనల్లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ ఓటమి పాలయ్యాడు.

Read more